Friday 4 October 2013

ఎల్లలు దాటి సముద్రాలు దాటి కాండాంతరాలుపోయి
అక్కడి పౌరసత్వము పుచ్చుకుని అక్కడే ఇమిడి పోతున్న వారెందరో 
వాళ్ళ కోసం వెళ్లే తల్లిదండ్రూలు మరెందరో
మన హైదేరాబాదు పరాయీదయీపోయినదనీ దిగులేలా
అదేమీ పాకిస్తానులోనో లేక ఆఫ్గనిస్తనులోనో లేదు కదా 
జై ఆంధ్ర అన్నారు మన పెద్దలు ఆనాటి పరిస్థితులలో 
సమిస్టిగా ఉంటే పొందికగా ఉంటుందనుకున్నాం నేటి పరిస్థితులలో
విడిపోక తప్పడంటే మన హక్కుల కోసం పోరాడడం
సమైక్య నినాదం ఎందుకు ఇంకా
ఝాన్సీ రాణి భగత్ సింగ్ లకు ఆదర్శంగా
కదమ్ త్రోక్కండి పధం పట్టండీ మన హక్కుల కై పోరాడే దిశగా
మనది కాదు అన్న దానికోసం చింటేల
మనమంతా ఒకటేనని చాటుదం
విస్వమంతా ఒకటేనని భవిధం

No comments:

Post a Comment